కడపలో టిడిపి విజయం

Published : Mar 20, 2017, 05:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కడపలో టిడిపి విజయం

సారాంశం

అవస్తలు పడిన బిటెక్ మొత్తం మీద 33 ఓట్ల మెజారిటితో గెలిచారు.

కడప జిల్లా స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి బిటెక్ రవి గెలిచారు. నిజానికి ఇక్కడ మెజారిటి ఓట్ల వైసీపీకే ఉన్నాయి. కానీ పోల్ మేనేజ్ మెంట్ వల్ల టిడిపి అభ్యర్ధి గెలిచారు. మొదటి రౌండ్ నుండి మెజారిటీ దోబూచులాడింది. కానీ చివరకు రవినే విజయం వరించింది. మొత్తం మీద వైసీపీ అభ్యర్ధి వైఎస్ వివేకానంద రెడ్డి అధికార పార్టికి గట్టిపోటి ఇచ్చినట్లే.  అవస్తలు పడిన బిటెక్ మొత్తం మీద 33 ఓట్ల మెజారిటితో గెలిచారు.

 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu