మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

Published : Sep 26, 2018, 11:34 AM IST
మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

సారాంశం

మోహన్ బాబుని పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

సినీ నటుడు మోహన్ బాబుని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. ఇటీవల మోహన్ బాబు తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బుద్దావెంకన్న తిరుపతి రంగంపేట గ్రామం వెళ్లి మోహన్‌బాబును ఆయన నివాసంలో కలిసి పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వెంకన్న వెంట ఆయన కుమారుడు వరుణ్‌ ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు