మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

Published : Sep 26, 2018, 11:34 AM IST
మోహన్ బాబుని కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ

సారాంశం

మోహన్ బాబుని పరామర్శించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

సినీ నటుడు మోహన్ బాబుని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. ఇటీవల మోహన్ బాబు తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బుద్దావెంకన్న తిరుపతి రంగంపేట గ్రామం వెళ్లి మోహన్‌బాబును ఆయన నివాసంలో కలిసి పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వెంకన్న వెంట ఆయన కుమారుడు వరుణ్‌ ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం| Asianet News Telugu
AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy on Anganwadi Centres | Asianet News Telugu