ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మళ్లీ నోటీసులు

Siva Kodati |  
Published : Sep 27, 2020, 07:34 PM ISTUpdated : Sep 27, 2020, 10:51 PM IST
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి మళ్లీ నోటీసులు

సారాంశం

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబుతో పాటు కృష్ణా కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. వరద కారణంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. 
 

PREV
click me!

Recommended Stories

చిన్నపిల్లలు నవ్వుతున్నారు Jagan ఐదేళ్లు CMగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తు రాలేదా?| Asianet News Telugu
జగన్ మావిగన్ కామెంట్స్‌పై యార్లగడ్డ సెటైర్లు | Yarlagadda Venkata Rao | Asianet News Telugu