(వీడియో) పోలింగ్ కేంద్రం వద్ద కొట్టేసుకున్నారు

Published : Aug 23, 2017, 04:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
(వీడియో) పోలింగ్ కేంద్రం వద్ద కొట్టేసుకున్నారు

సారాంశం

33వ వార్డులోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు టిడిపి నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై టిడిపి నేతలు విరుచుకుపడ్డారు.

పోలింగ్ సమయం ముగిసే సమయం దగ్గర పడే కొద్దీ నంద్యాలలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 33వ వార్డులోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు టిడిపి నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలపై టిడిపి నేతలు విరుచుకుపడ్డారు. దాంతో ఇరువైపుల కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టేసుకున్నారు. దాంతో భయపడిపోయిన ఓటర్లు అక్కడి నుండి పారిపోయారు. టిడిపికి కావల్సింది కూడా అదే. పోలింగ్ బూత్ లో ఉన్న ఓటర్లను ఓట్లు వేయనీయకుండా చేసేందుకు మధ్యహ్నం నుండి టిడిపి పలుచోట్ల అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే కదా? మీరే చూడండి ఎలా కొట్టుకుంటున్నారో?

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్