పోలింగ్ వ‌ద్ద‌ సోము వీర్రాజు వీరంగం

Published : Aug 29, 2017, 12:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పోలింగ్ వ‌ద్ద‌ సోము వీర్రాజు వీరంగం

సారాంశం

పోలింగ్ బూతల వద్ద గొడవకి దిగిన బీజేపీ ఎమ్మెల్సీ. వైసీపీ కార్యకర్తలతో వాగ్వాగ్ధం.

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పోలింగ్‌ కేంద్రం వద్ద వీరంగం సృష్టించారు. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించారు. నగరంలోని 9వ డివిజన్‌లో బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సోము వీర్రాజు నేరుగా తొమ్మిదో డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలతో ఆయన వాగ్వావాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. 

 

 

మరిన్ని వార్తాల కోసం కింద క్లిక్ చేయండి

యాభై , నూరు నోట్ల ఉపసంహరణ లేదు, బ్యాంకు వివరణ

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu