ఉండవల్లిలో కలకలం: చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా

Siva Kodati |  
Published : May 16, 2019, 05:30 PM IST
ఉండవల్లిలో కలకలం: చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం వద్ద కారు బోల్తా పడటం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాలలోకి దూసుకెళ్లింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసం వద్ద కారు బోల్తా పడటం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాలలోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో సీఎం నివాసం మీదుగా వెళ్లే మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుందంటే
Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu