యువకులను చితకబాదిన పోలీసులు (వీడియో)

Published : Feb 14, 2018, 02:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
యువకులను చితకబాదిన పోలీసులు (వీడియో)

సారాంశం

ఎటువంటి విచారణ చేయకుండానే వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని అచంటలో పోలీసుల ఓవరాక్షన్‌ కలకలం రేపింది. శివరాత్రి వేడుకల్లో యువతులను ఈవ్‌టీజింగ్‌ చేశారని కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎటువంటి విచారణ చేయకుండానే వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతటితో అగకుండా పీఎస్‌లోనే ఆ యువకులపై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu