వందల ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లను నరికి వేయడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు.