తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

Published : Apr 18, 2023, 07:20 AM IST
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

సారాంశం

తిరుపతిలోని ఓ సాల్వెంట్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి గాజుల మండ్యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే, ప్రమాదం సమయంలో సాల్వెంట్ ప్లాంట్ లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు