జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Nov 23, 2022, 07:34 PM IST
జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

సారాంశం

జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

AP & Telangana Weather:తెలుగు రాష్ట్రాల్లో పగలు మండే ఎండలు రాత్రి భారీ వర్షాలు | Asianet News Telugu
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?