జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Nov 23, 2022, 07:34 PM IST
జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తల దాడి.. తాడిపత్రిలో ఉద్రిక్తత

సారాంశం

జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీ అస్మిత్ రెడ్డితో పాటు తమ కౌన్సిలర్లపై వైసీపీ దాడి చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?