వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విచారణకు హైకోర్టు ఓకే

Published : May 20, 2019, 06:10 PM ISTUpdated : May 21, 2019, 10:42 AM IST
వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై విచారణకు హైకోర్టు ఓకే

సారాంశం

ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

అమరావతి: ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్‌పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో  వాదనలు జరగనున్నాయి.

ఈవీఎంలు, వీవీప్యాట్‌ స్లిప్పుల మధ్య తేడా వస్తే అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను కూడ లెక్కించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషనర్ సోమవారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

మంగళవారం నాడు లంచ్ మోషన్‌ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

మీ స్వస్థలంలోనే ఆఫీస్ సెటప్.. ఖర్చులు ప్రభుత్వానివే, లక్షలకు లక్షల బెనిఫిట్స్ పొందండిలా..
RK Roja: జగనన్న మళ్లీ వస్తేనే మంచిరోజులు.. బాబుకి ఆ ధైర్యం లేదు | Asianet News Telugu