ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.
అమరావతి: ఈవీఎంల కంటే ముందుగా ఐదు ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను కౌంటింగ్ చేయాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 21వ తేదీన ఉదయం పది గంటలకు ఈ పిటిషన్పై జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.
ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల మధ్య తేడా వస్తే అన్ని వీవీప్యాట్ స్లిప్పులను కూడ లెక్కించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషనర్ సోమవారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
మంగళవారం నాడు లంచ్ మోషన్ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్యాంప్రసాద్ నివాసంలో వాదనలు జరగనున్నాయి.