దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో చెలరేగిన మంటలు.. కుప్పం రైల్వే స్టేషన్‌లో నిలిపివేత.. పరుగులు తీసిన ప్రయాణికులు..

Published : Nov 27, 2022, 01:39 PM IST
దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో చెలరేగిన మంటలు.. కుప్పం రైల్వే స్టేషన్‌లో నిలిపివేత.. పరుగులు తీసిన ప్రయాణికులు..

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. 

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలును రైలును కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆపారు. వెంటనే రైలులోని ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం