కోడలిపై కన్నేసిన మామ.. ఎవరు లేని సమయంలో

Published : Sep 07, 2018, 08:01 AM ISTUpdated : Sep 09, 2018, 11:26 AM IST
కోడలిపై కన్నేసిన మామ.. ఎవరు లేని సమయంలో

సారాంశం

తన ఇంట్లో దీపం పెట్టి.. వందేళ్లు సంసారం చేయడానికి వచ్చిన కోడలిని కన్న కూతురిగా చూసుకోవాల్సిన మామే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో జరిగింది. 

తన ఇంట్లో దీపం పెట్టి.. వందేళ్లు సంసారం చేయడానికి వచ్చిన కోడలిని కన్న కూతురిగా చూసుకోవాల్సిన మామే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో జరిగింది.

నాలుగేళ్ళ క్రితం వివాహమైన జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరితో పాటు అదే ఇంట్లో ఉంటున్న ఆమె భర్త తండ్రి.. కోడలిపై కన్ను వేశాడు.. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కత్తితో చంపుతానంటూ బెదిరించి కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి పంపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?