2016 నెల్లూరు బాంబు పేలుళ్ల కేసు: దోషులుగా తేలిన ముగ్గురు ఉగ్రవాదులు.. రేపు శిక్ష

Siva Kodati |  
Published : Oct 08, 2021, 06:50 PM IST
2016 నెల్లూరు బాంబు పేలుళ్ల కేసు: దోషులుగా తేలిన ముగ్గురు ఉగ్రవాదులు.. రేపు శిక్ష

సారాంశం

2016 నెల్లూరు బాంబు పేలుడు కేసులో (2016 nellore bomb blasts) న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు  నిందితులను దోషులుగా తేల్చింది న్యాయస్థానం. అల్‌ఖైదాకు (al qaeda)  చెందిన నాయర్ అబ్బాస్ (abbas), కరీం (karim), దావూద్ సులేమాన్‌ (dawood suleman)లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

2016 నెల్లూరు బాంబు పేలుడు కేసులో (2016 nellore bomb blasts) న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు  నిందితులను దోషులుగా తేల్చింది న్యాయస్థానం. అల్‌ఖైదాకు (al qaeda)  చెందిన నాయర్ అబ్బాస్ (abbas), కరీం (karim), దావూద్ సులేమాన్‌ (dawood suleman)లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. రేపు ముగ్గురికి శిక్ష ఖరారు చేయనుంది. నెల్లూరు (nellore) తో పాటు మైసూరులో (Mysore) నిందితులు పేలుళ్లకు పాల్పడ్డారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu