
గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాన్ని కలుసుకుని వారి సమస్యలు, పంటల స్థితిగతులపై ఆత్మీయంగా మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వ్యవసాయ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు.