కృష్ణా: వంగవీటి, అబ్బాయ్ చౌదరి వర్గాల బాహాబాహీ

Siva Kodati |  
Published : Jan 09, 2021, 07:14 PM IST
కృష్ణా: వంగవీటి, అబ్బాయ్ చౌదరి వర్గాల బాహాబాహీ

సారాంశం

కృష్ణా జిల్లా వీరవల్లి పీఎస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది

కృష్ణా జిల్లా వీరవల్లి పీఎస్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో రాధా, అబ్బాయ్ చౌదరిలు వీరవల్లి పీఎస్‌కు వెళ్లారు. జాతీయ రహదారిపైనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి వర్గీయుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఇరు వర్గాలు కేసులు పెట్టుకునేందుకు వీరవల్లి పీఎస్‌కు వెళ్లారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం