జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు.. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు , రంగంలోకి ఏపీ సీఐడీ

Siva Kodati |  
Published : Jul 12, 2022, 09:07 PM IST
జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు.. అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు , రంగంలోకి ఏపీ సీఐడీ

సారాంశం

జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు జరిగినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఏపీ క్రిస్టియన్ మైనార్టీ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  2018-19కి సంబంధించిన డేటాను తీసుకున్నారు అధికారులు  

ఏపీ క్రిస్టియన్ మైనార్టీ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జెరూసలేం యాత్ర స్కీంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు సోదాలు జరిపారు. రూ.6 కోట్ల నిధులు గోల్ మాల్ అయినట్లుగా డీజీపీ, సీఐడీ, ఏసీబీకి ఓ అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. 2018-19కి సంబంధించిన డేటాను తీసుకున్నారు అధికారులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

PREV
click me!

Recommended Stories

ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage