విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక కామెంట్స్..

Published : Sep 26, 2023, 05:33 PM ISTUpdated : Sep 26, 2023, 06:06 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక కామెంట్స్..

సారాంశం

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు కీలక ప్రకటన చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు కీలక ప్రకటన చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం  ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరిగే అవకాశం లేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్‌లో కొనసాగాలంటే లాభాల బాట పట్టించాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి..దానిని పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలందరి ఆస్తి అని పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు