తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్‌ఫైర్.. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి

Siva Kodati |  
Published : May 08, 2021, 10:24 PM IST
తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్‌ఫైర్.. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి

సారాంశం

తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతిచెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధులు ముగించుకుని మరో కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతిచెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధులు ముగించుకుని మరో కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

PREV
click me!

Recommended Stories

ఆమెకు 34 ఏళ్లు, అత‌డికి 25 ఏళ్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మొద‌లై, కాలువ‌లో శ‌వాలుగా ముగిసిన క‌థ‌. ఏపీలో దారుణం
కుప్పంలో మహిళల సమస్యలుఅడిగి తెలుసుకున్న నారా భువనేశ్వరి: Nara Bhuvaneshwari | Asianet News Telugu