తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్‌ఫైర్.. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి

Siva Kodati |  
Published : May 08, 2021, 10:24 PM IST
తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్‌ఫైర్.. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ మృతి

సారాంశం

తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతిచెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధులు ముగించుకుని మరో కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

తిరుపతి సబ్‌జైలులో గన్ మిస్ ఫైర్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మృతిచెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధులు ముగించుకుని మరో కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: రైతుల‌కు శుభ‌వార్త‌.. రూ.50 వేల వడ్డీలేని రుణం.. పూర్తి వివ‌రాలు
ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియాల మధ్య కీలక ఒప్పందాలు.. దీంతో ఏపీ ప్రజలకు జరిగే లాభం ఏంటంటే.?