నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్: రేషన్ వాహనాల రంగులపై స్టే

Published : Feb 15, 2021, 12:50 PM ISTUpdated : Feb 15, 2021, 12:51 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్: రేషన్ వాహనాల రంగులపై స్టే

సారాంశం

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలనే ఎస్ఈసీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15వ తేదీ వరకు స్టే అమలులో ఉంటుందని చెప్పింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నకల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ వాహనాల రంగులను మార్చాలనే ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే విధించింది.

మార్చి 15వ తేదీ వరకు తమ ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున రేషన్ వాహనాల రంగులు మార్చాలని నిమ్మగడ్డ రేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu
గోదావరి గలగల కాదు.. కాలుష్యంతో విలవిల సమీక్ష సమావేశం లో పవన్ సీరియస్ | Asianet News Telugu