రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు.. ఏపీ సర్కార్ ఆదేశాలు, అభ్యంతరాలుంటే ఇలా

Siva Kodati |  
Published : Mar 01, 2023, 05:14 PM IST
రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు.. ఏపీ సర్కార్ ఆదేశాలు, అభ్యంతరాలుంటే ఇలా

సారాంశం

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలను కలెక్టర్లకు తెలపాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం