రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు.. ఏపీ సర్కార్ ఆదేశాలు, అభ్యంతరాలుంటే ఇలా

Siva Kodati |  
Published : Mar 01, 2023, 05:14 PM IST
రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు.. ఏపీ సర్కార్ ఆదేశాలు, అభ్యంతరాలుంటే ఇలా

సారాంశం

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలను కలెక్టర్లకు తెలపాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Amaravati: రూ. 2500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. 2 టవర్లు, 1800 కార్ల పార్కింగ్ సౌకర్యం..
AP & TElangana Rain Alert! వాతావరణశాఖా హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు |