రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు.. ఏపీ సర్కార్ ఆదేశాలు, అభ్యంతరాలుంటే ఇలా

Siva Kodati |  
Published : Mar 01, 2023, 05:14 PM IST
రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు.. ఏపీ సర్కార్ ఆదేశాలు, అభ్యంతరాలుంటే ఇలా

సారాంశం

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది

రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్, రూరల్ మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలను కలెక్టర్లకు తెలపాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu