ప్రభుత్వోద్యోగులకు శుభవార్త.. 12వ పీఆర్సీ వేసిన ఏపీ సర్కార్, ఏడాది డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Jul 12, 2023, 05:23 PM ISTUpdated : Jul 12, 2023, 05:24 PM IST
ప్రభుత్వోద్యోగులకు శుభవార్త.. 12వ పీఆర్సీ వేసిన ఏపీ సర్కార్, ఏడాది డెడ్‌లైన్

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 12వ పీఆర్సీ వేసింది. ఏడాది లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్