ప్రభుత్వోద్యోగులకు శుభవార్త.. 12వ పీఆర్సీ వేసిన ఏపీ సర్కార్, ఏడాది డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Jul 12, 2023, 05:23 PM ISTUpdated : Jul 12, 2023, 05:24 PM IST
ప్రభుత్వోద్యోగులకు శుభవార్త.. 12వ పీఆర్సీ వేసిన ఏపీ సర్కార్, ఏడాది డెడ్‌లైన్

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 12వ పీఆర్సీ వేసింది. ఏడాది లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cyclone Alert : బంగాళాఖాతంలో తుపాను..? తెలుగు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి