ప్రభుత్వోద్యోగులకు శుభవార్త.. 12వ పీఆర్సీ వేసిన ఏపీ సర్కార్, ఏడాది డెడ్‌లైన్

Siva Kodati |  
Published : Jul 12, 2023, 05:23 PM ISTUpdated : Jul 12, 2023, 05:24 PM IST
ప్రభుత్వోద్యోగులకు శుభవార్త.. 12వ పీఆర్సీ వేసిన ఏపీ సర్కార్, ఏడాది డెడ్‌లైన్

సారాంశం

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 12వ పీఆర్సీ వేసింది. ఏడాది లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?