ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు నిర్వహించిన తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నిరోజులకి చికెన్, గుడ్డు తినని ఇద్దరు విద్యార్థులను గుర్తించడం అందరినీ షాక్కు గురి చేసింది.