ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,89,156కి చేరిక

Published : Feb 19, 2021, 05:55 PM ISTUpdated : Feb 19, 2021, 05:56 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 8,89,156కి చేరిక

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 079 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 156 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 079 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 89వేల 156 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. విశాఖ జిల్లాలో కరోనాతో ఒక్కరు చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,167కి చేరుకొంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 136,70,612 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 26,526 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో079 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 077 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 81వేల 369 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 620 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 013, చిత్తూరులో 016,తూర్పుగోదావరిలో 006, గుంటూరులో 006, కడపలో 004, కృష్ణాలో 007, కర్నూల్ లో 003, నెల్లూరులో 012, ప్రకాశంలో 001, శ్రీకాకుళంలో 003, విశాఖపట్టణంలో 005, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 005 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,715, మరణాలు 599
చిత్తూరు  -87,276,మరణాలు 848
తూర్పుగోదావరి -1,24,388, మరణాలు 636
గుంటూరు  -75,649, మరణాలు 671
కడప  -55,332, మరణాలు 463
కృష్ణా  -48,848,మరణాలు 681
కర్నూల్  -60,852, మరణాలు 489
నెల్లూరు -62,424, మరణాలు 507
ప్రకాశం -62,196, మరణాలు 580
శ్రీకాకుళం -46,168, మరణాలు 347
విశాఖపట్టణం  -59,956, మరణాలు 566
విజయనగరం  -41,152, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,305, మరణాలు 542
 

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu