చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో విషాదం.. ఆలయ కోనేరులో దిగిన ముగ్గురు చిన్నారుల మృతి..

Published : Mar 28, 2023, 03:56 PM IST
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో విషాదం.. ఆలయ కోనేరులో దిగిన ముగ్గురు చిన్నారుల మృతి..

సారాంశం

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ కోనేరులో దిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ కోనేరులో దిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు. కాలభైరవస్వామి ఆలయ కోనేరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గౌతమి, మౌనిక, భవ్యలుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu