చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో విషాదం.. ఆలయ కోనేరులో దిగిన ముగ్గురు చిన్నారుల మృతి..

Published : Mar 28, 2023, 03:56 PM IST
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో విషాదం.. ఆలయ కోనేరులో దిగిన ముగ్గురు చిన్నారుల మృతి..

సారాంశం

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ కోనేరులో దిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ కోనేరులో దిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు. కాలభైరవస్వామి ఆలయ కోనేరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గౌతమి, మౌనిక, భవ్యలుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!