అనకాపల్లి : డ్రైవర్ సడెన్ బ్రేక్.. ఢీకొన్న బస్సులు, 20 మందికి గాయాలు

Siva Kodati |  
Published : Sep 30, 2022, 04:48 PM IST
అనకాపల్లి : డ్రైవర్ సడెన్ బ్రేక్.. ఢీకొన్న బస్సులు, 20 మందికి గాయాలు

సారాంశం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులను తరలిస్తున్న బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 20 మందికి గాయాలవ్వగా.. డ్రైవర్ కాళ్లు బస్సులో ఇరుక్కుపోయాయి. 

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులను తరలిస్తున్న బస్సులు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలవ్వగా.. డ్రైవర్ కాళ్లు బస్సులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జగన్ మావిగన్ కామెంట్స్‌పై యార్లగడ్డ సెటైర్లు | Yarlagadda Venkata Rao | Asianet News Telugu
AP Food Commission Serious: ఇలా చేస్తే ఇంటికి పోతావ్ | Anakapally | Asianet News Telugu