ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పశ్చిమ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పశ్చిమ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇది ఎప్పుడో రిలీజ్ చేయాల్సి వున్నా నందిగ్రామ్లో మమత గాయపడటంతో ఇది వాయిదా పడింది. ఇక ఇవాళ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో పలు ప్రజాకర్షక హామీలను మమత బెనర్జీ ప్రకటించారు.