బెజవాడలో ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

Siva Kodati |  
Published : Sep 22, 2019, 10:58 AM ISTUpdated : Sep 22, 2019, 03:30 PM IST
బెజవాడలో ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

సారాంశం

ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.

ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.

పిడుగుల ప్రభావానికి విమానం కుదుపులకు లోనుకావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పాటు విమానంలోని వస్తువులు, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌