భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతోంది. భారత్ లో ప్రజల నివాస ప్రాంతాలపై పాక్ డ్రోన్లతో దాడికి పాల్పడుతోంది. పంజాబ్లోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసింది.