ఒకే కాన్పులో నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ...

ఒకే కాన్పులో నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన మహిళ...

Published : Mar 28, 2023, 04:28 PM IST

సిరిసిల్ల :ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. 

సిరిసిల్ల :ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ఈ అరుదైన ఆపరేషన్ కు వేదికయ్యింది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపురం గ్రామానికి చెందిన కిషన్-లావణ్య దంపతులకు ఓ కొడుకు సంతానం. రెండోసారి గర్భంధాల్చిన లావణ్య వైద్యం కోసం పీపుల్స్ హాస్పిటల్ కు వెళ్లగా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఓ ఆడ, ముగ్గురు మగ శిశువులు మొత్తం నలుగురు బిడ్డలకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది లావణ్య. ఒక్కో శిశువు కిలో బరువుతో పుట్టినట్లు డాక్టర్లు శంకర్, అఖిల తెలిపారు. పదిలక్షల మందిలో ఏ ఒక్కరికో ఇలా అరుదుగా నలుగురు బిడ్డలు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు. 

03:14కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
47:07Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu