విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ: కేటీఆర్ వ్యాఖ్యల వెనక....

Mar 13, 2021, 9:00 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ చర్చకు తెర తీశారు. దీంతో టీఆర్ఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దాని కథాకమామిషు ఏమిటో చూద్దాం.