ED Case : నాంపల్లి కోర్టుకో ఏపీ సీఎం జగన్..వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు?

Jan 10, 2020, 1:14 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారంనాడు హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. కానీ నాంపల్లిలోని సీబీఐ కోర్టు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది.