త్రివర్ణంలో మెరిపోతున్న చారిత్రక కట్టడాలు... సరికొత్త అందాలతో వేయిస్తంబాలు, రామప్ప గుడి, చార్మినార్

త్రివర్ణంలో మెరిపోతున్న చారిత్రక కట్టడాలు... సరికొత్త అందాలతో వేయిస్తంబాలు, రామప్ప గుడి, చార్మినార్

Published : Aug 09, 2022, 11:11 AM IST

వరంగల్ : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యింది. 

వరంగల్ : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యింది. భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట  ఆగస్టు 8 నుంచి 22 వరకు దేశభక్తి కార్యాక్రమాల నిర్వహణకు కేసీఆర్ సర్కార్ సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని చారిత్రక కట్టడాలు జాతీయ జెండా రంగులతో ముస్తాబయ్యాయి. ఇలా వరంగల్ లోని రామప్ప ఆలయం, వేయిస్తంబాల గుడితో పాటు హైదరాబాద్ లోని చార్మినార్ త్రివర్ణంలో మెరిసిపోతూ మరింత అందాన్ని సంతరించుకున్నాయి. 

12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu