కరోనా ప్రభావంతో కళతప్పిన గణేష్ శోభాయాత్ర

Sep 1, 2020, 9:59 PM IST

ప్రతి సంవత్సరం  గణేష్ నిమ్మజనం  అంటే  ఒక పండగ వాతావరణంలా  ఉండేది ఈసారి ఇలా ఉండడం బాధగా ఉందని భక్తులు అంటున్నారు . కోవిద్ కారణంగా  భక్తులరాక తగ్గడం , నిమ్మజం కోసం వచ్చే  విగ్రహాలుకూడా  చాలా చిన్నవిగా ఉండడంతో  వచ్చిన భక్తులు కూడా  నిరుత్సహపడ్డారు  .