కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి.. జోహార్ల మధ్య అంతిమ యాత్ర..

Aug 5, 2020, 12:07 PM IST

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సున్నం రాజయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామం  సున్నంవారి గూడెంలో కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించారు