Apr 27, 2019, 4:00 PM IST
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన శ్రావణి అనే విద్యార్థిని హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసుపై పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ స్పందించారు. కేసుకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే...