సినిమా షో నడుస్తుండగా చెలరేగిన మంటలు ...

Jan 24, 2022, 6:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రేక్షకులు లోపలుండడంతో ఆందోళన చెలరేగింది. కానీ అప్రమత్తమైన సిబంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.