కరోనా పేషంట్ల బంధువులకు అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి (చూడండి)

Jun 13, 2020, 4:27 PM IST

హైదరాబాద్ లో కరోనా పేషంట్ల బంధువులు మెడికల్ సిబ్బంది మీద దాడులు చేయడాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ట్రీట్మెంట్ సరిగా జరగడం లేదని అనిపిస్తే హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు చేయండి కానీ డాక్టర్ల మీద దాడులు చేయద్దని అభ్యర్థించాడు. బంధువులు సంయమనం పాటించాలని కోరారు. అహర్నిశలూ పేషంట్ల కోసం పాటుపడుతున్న డాక్టర్లని కూడా అర్థం చేసుకోవాలని, చట్టాన్ని చేతుల్లోని తీసుకోవద్దని కోరారు.