PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu

Published : Jan 17, 2026, 04:00 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. దీర్ఘదూర ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ స్లీపర్ రైలును ప్రవేశపెట్టారు.