మార్చి 3 ఉరిశిక్షకు చివరి తేదీ అవ్వాలి : తాజా డెత్ వారెంట్‌పై నిర్భయ న్యాయవాది

మార్చి 3 ఉరిశిక్షకు చివరి తేదీ అవ్వాలి : తాజా డెత్ వారెంట్‌పై నిర్భయ న్యాయవాది

Published : Feb 18, 2020, 12:40 PM IST

నలుగురు దోషులను ఉరితీయడానికి ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 17న తాజా తేదీని జారీ చేసింది. 

నలుగురు దోషులను ఉరితీయడానికి ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 17న తాజా తేదీని జారీ చేసింది. మార్చి 3 న ఉదయం 6 గంటలకు దోషులు ఉరితీయబడతారు. నిర్భయ తల్లిదండ్రుల న్యాయవాది సీమా కుష్వాహా కోర్టు తీర్పుపై స్పందించారు. దోషులకు నిర్ణయించిన ఉరిశిక్ష తేదీ తుది తేదీ కావాలని, ఇచ్చిన తేదీన నిందితులను ఉరి తీయాలని అన్నారు. "మార్చి 3 న వారు ఉరి తీయబడతారు, ఇది నిర్భయకు మాత్రమే న్యాయం చేస్తుంది, కానీ దేశంలోని ఇతర అత్యాచార బాధితులకు ఆశను కలిగిస్తుంది" అని కుష్వాహా అన్నారు.

02:098 ఉద్యోగాలు వచ్చింది ఒక్కరే మిగతావాళ్లు ఎందుకు రాలేదో తెలుసా? MP Forest Guard Jobs Shocking Incident
12:11Droupadi Murmu: గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము స్పీచ్| Asianet Telugu
20:53Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
10:39Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
292:39చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio
02:39Ketan Agarwal mur*der: సియా గోయల్ కేసు సీన్ రీకన్స్ట్రక్షన్ స్పాట్ కు తీసుకెళ్తున్న పోలీస్ లు
08:31చెన్నైలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం విజయ్ | CM Vijay Inaugurates National Pulse Polio
06:35Ketan Agarwal murder case: కేతన్ మ*ర్డర్ మిస్టరీ.. విగ్ వివాదం నిజమేనా? | Asianet News Telugu
05:13పోలియో చుక్కలు వేసి బొమ్మను బహుమతిగా ఇచ్చిన సీఎం విజయ్ | CM Vijay launches TN pulse polio campaign
04:38జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu