మార్చి 3 ఉరిశిక్షకు చివరి తేదీ అవ్వాలి : తాజా డెత్ వారెంట్‌పై నిర్భయ న్యాయవాది

మార్చి 3 ఉరిశిక్షకు చివరి తేదీ అవ్వాలి : తాజా డెత్ వారెంట్‌పై నిర్భయ న్యాయవాది

Published : Feb 18, 2020, 12:40 PM IST

నలుగురు దోషులను ఉరితీయడానికి ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 17న తాజా తేదీని జారీ చేసింది. 

నలుగురు దోషులను ఉరితీయడానికి ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 17న తాజా తేదీని జారీ చేసింది. మార్చి 3 న ఉదయం 6 గంటలకు దోషులు ఉరితీయబడతారు. నిర్భయ తల్లిదండ్రుల న్యాయవాది సీమా కుష్వాహా కోర్టు తీర్పుపై స్పందించారు. దోషులకు నిర్ణయించిన ఉరిశిక్ష తేదీ తుది తేదీ కావాలని, ఇచ్చిన తేదీన నిందితులను ఉరి తీయాలని అన్నారు. "మార్చి 3 న వారు ఉరి తీయబడతారు, ఇది నిర్భయకు మాత్రమే న్యాయం చేస్తుంది, కానీ దేశంలోని ఇతర అత్యాచార బాధితులకు ఆశను కలిగిస్తుంది" అని కుష్వాహా అన్నారు.

03:56India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
11:43Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu
19:19TVK Party Vijay: టివికె పార్టీ గుర్తు ఆవిష్కరణలో దళపతి విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
05:11Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’ | Asianet News Telugu
10:41Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
06:28Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu
05:08మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
12:06Army Training Aircraft Crashes: ప్రమాదానికి గురైన విమానం ఎలా రక్షిస్తున్నారో చూడండి | Asianet Telugu
34:08Sunita Williams Inspires India: వ్యోమగామి సునీతా విలియమ్స్ పవర్ ఫుల్ ఇంటర్వ్యూ | Asianet News Telugu
04:57Prayagraj Army Training Aircraft Crash: భారత సైన్యానికి చెందిన శిక్షణ విమాన ప్రమాదం| Asianet Telugu