షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?

Oct 26, 2024, 7:43 PM IST

షేర్ మార్కెట్‌లో ఎక్కువ నష్టపోతోంది తెలుగోళ్లే.. ఎందుకో తెలుసా?

మీకు తెలుసా? ప్రతి రోజు ఇండియన్స్ 150 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. మీకు ఆశ్చర్యం కలిగినా.. ఇది నిజమే..! షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ రోజూ భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. షేర్ మార్కెట్ లో ఎక్కువ నష్టపోతోంది తెలుగు వాళ్లే. ఎందుకు ఇంత నష్టపోతున్నారో తెలుసుకొనేందుకు ఈ స్టోరీ పూర్తిగా చూడండి....