తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..

May 31, 2024, 4:01 PM IST

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎన్నికల ప్రచారం ముగియడం.. కౌంటింగ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.