చికిత్సలేదు నివారణే ముఖ్యం...కరోనాపై గవర్నర్ బిశ్వభూషణ్..

కరోనావైరస్ మాకు రాదు అని ఎవ్వరూ అనుకోవడానికి లేదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

కరోనావైరస్ మాకు రాదు అని ఎవ్వరూ అనుకోవడానికి లేదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కరోనా జాగ్రత్తలమీద  రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనావైరస్ వల్ల ప్రపంచదేశాలు ఎలా వణికిపోతున్నాయో తెలిపారు. మనదేశంలో కరోనా కట్టడికోసం ప్రధాని నరేంద్రమోడీ అనేక చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరోనా కట్టడి చేయాలంటే బాధ్యతాయుతమైన పౌరులుగా వాటిని తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. 

Google News Follow Us
04:30ఏడాదిన్నర చిన్నారికి కరోనా... వైద్యం అందక అంబులెన్స్ లోనే మృతి12:13ఎమ్మెల్యే వేధిస్తున్నాడంటూ...వైసిపి ఎస్సి సెల్ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం06:58ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు (వీడియో)12:43చికిత్సలేదు నివారణే ముఖ్యం...కరోనాపై గవర్నర్ బిశ్వభూషణ్..03:34కరోనా లాక్ డౌన్: తెలుగు న్యూస్ అప్డేట్స్