వంగవీటి రంగాను చంపేందుకే వాళ్లు టిడిపిలోకి..: కొడాలి నాని సంచలనం

వంగవీటి రంగాను చంపేందుకే వాళ్లు టిడిపిలోకి..: కొడాలి నాని సంచలనం

Published : Dec 26, 2022, 11:37 AM IST

విజయవాడ : కేవలం విజయవాడలోనే కాదు ఏపీ రాజకీయాలను దివంగత వంగవీటి మోహనరంగా శాసించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

విజయవాడ : కేవలం విజయవాడలోనే కాదు ఏపీ రాజకీయాలను దివంగత వంగవీటి మోహనరంగా శాసించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇలాంటి గొప్ప నాయకున్ని కుట్రలు పన్ని హత్య చేసారని... ఇందుకోసమే ఆయన శత్రువులు 1983లో  టిడిపిలో చేరారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే రంగాను చంపిన దుర్మార్గులు ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో వున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే నాని అన్నారు. 

విజయవాడ రూరల్ మండలం నున్నలో వంగవీటి మోహనరంగా కాంస్య విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. 

69:47CM Chandrababu Speech: సీఎం చంద్రబాబు స్పీచ్ కి దద్దరిల్లిన పామర్రు నియోజకవర్గం| Asianet News Telugu
07:15MLA Varla Kumar Raja Speech: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాస్పీచ్ కి సీఎం చంద్రబాబు ఫిదా| Asianet Telugu
04:21CM Chandrababu Naidu: మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులకు సీఎం చంద్రబాబు సత్కారం| Asianet News Telugu
18:01Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
31:24Payyavula Keshav: ఏపీ క్యాబినెట్ నిర్ణయాలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్| Asianet News Telugu
18:06Bhumana Karunakar Reddy Pressmeet: సీఎం చంద్రబాబుపై భూమన పంచ్ లు| Asianet News Telugu
03:59Rain Alert : అల్పపీడనం రెడీ...ఈప్రాంతాల్లో వర్షబీభత్సమే, అల్లకల్లోలం తప్పదా..? | Asianet News Telugu
31:39Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
10:17Akividu Ramalayam: ఆకివీడు రామాలయంపై హై కోర్టు తీర్పు రఘురామ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
02:08లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu