తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో నిర్వహించిన “అమరజీవి జలధార” శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.