వివాహేతర బంధానికి అడ్డుగావుందని... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లి

వివాహేతర బంధానికి అడ్డుగావుందని... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లి

Naresh Kumar   | Asianet News
Published : Jun 04, 2021, 12:08 AM IST

విశాఖపట్నం: మానవ సంబంధానికి మచ్చలా నిలిచే దారుణ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం: మానవ సంబంధానికి మచ్చలా నిలిచే దారుణ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నం మధురవాడలోని మారికవలసలో ఓ తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని మూడేళ్ళ కూతురుని అతి దారుణంగా హతమార్చింది. ఎవరికీ తెలియకుండా చిన్నారి దహనసంస్కారాలు కూడా పూర్తిచేసిన తర్వాత ఈ దారుణం బయటపడింది.

వరలక్ష్మి అనే వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ బోర జగదీశ్ రెడ్డి అనే మరో వ్యక్తితో సహ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే తన అక్రమ సంబంధానికి అడ్డుగా వుందని కన్న కూతురిని హతమార్చింది ఈ కసాయి తల్లి. సొంత కూతురిని హత్య చేసినట్లు తెలియగానే స్థానికులు తీవ్ర ఆగ్రహంతో వరలక్ష్మిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానికులకు పోలీసులకు తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోలీస్ జీపులను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని నిందితురాలిని అక్కడి నుండి తరలించారు. 
 

03:57Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
04:20Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu
05:05Rajamahendravaram Milk: తూర్పు గోదావరి జిల్లాలో పాల కల్తీ జిల్లా ఎస్పీ కీలక సూచన | Asianet Telugu
06:06Adulterated Milk: రాజమహేంద్రవరం పాల కల్తీ పై జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
07:02Vangalapudi Anitha Speech: కొత్త చట్టాలపై అసెంబ్లీలో అనిత కీలక ప్రసంగం| Asianet News Telugu
15:06Nadendla Manohar Speech: పౌరసరఫరాలపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల కీలక ప్రసంగం| Asianet News Telugu
03:22Anitha Vangalapudi Speech: మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికిప్రభుత్వం కీలక ప్రకటన | Asianet Telugu
09:08Anitha Vangalapudi Speech: సీఎం, పీఎం అందరూ బాధితులే అసెంబ్లీ లో అనిత స్పీచ్| Asianet News Telugu
13:23Nimmala Ramanaidu Speech in Assembly: అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు కీలక ప్రసంగం| Asianet News Telugu
12:40Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన| Asianet Telugu