జనసేన పార్టీ పదవి–బాధ్యత సమావేశంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ చేసిన ప్రభావవంతమైన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.“ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి” అనే సందేశంతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.