ఏపీలో రైలు ప్రమాదం : మంటల్లో ఐదు ఆయిల్ ట్యాంకర్ భోగీలు.. (వీడియో)

ఏపీలో రైలు ప్రమాదం : మంటల్లో ఐదు ఆయిల్ ట్యాంకర్ భోగీలు.. (వీడియో)

Published : Jun 25, 2020, 10:27 AM IST

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన పై నుండి గూడ్స్ రైలులోని ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు కిందపడ్డాయి. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  మంటల్లో ఇప్పటికే నాలుగు ఆయిల్ ట్యాంకర్ బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం. 

58:04CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
10:07చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu
55:01తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర: Tirupati Gangamma Jathara Day 2 Celebrations | Asianet News Telugu
06:44Andhra Pradesh Weather Alert: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు భారీ వర్షాలు | Asianet News Telugu
01:56Bandla Ganesh Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో నిర్మాత బండ్ల గణేష్ | Asianet News Telugu
17:44Nara Lokesh: శ్రీ సిటీలో నారా లోకేష్ ని చూడగానేపరిగెత్తుకుంటూ వచ్చిన మహిళలు | Asianet News Telugu
15:12Nara Lokesh Speech: శ్రీ సిటీలో మంత్రి నారాలోకేష్ ఇంగ్లీష్ లో పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
05:49Ambati Comments: విజయ్ కి ఉన్న ధైర్యం పవన్ కి లేదుకూటమి పై అంబటి సెటైర్లు | Asianet Telugu
05:14YS Jagan & Vijay at Chennai Wedding: చెన్నైలోని వివాహవేడుకలో ఒకే వేదికపై జగన్, విజయ్| Asianet Telugu
84:35Visakha Express Women Incident: కదులుతున్న రైలులో ఘోరం మహిళపై ఏసీ కోచ్‌ బాయ్.. | Asianet News Telugu