పరాశక్తి దుర్గాదేవి అలంకరణలో విజయవాడ దుర్గమ్మ దర్శనం...

Oct 3, 2022, 11:12 AM IST

విజయవాడ : శరన్నవరాత్రి వేడుకలతో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కళకళలాడుతోంది.  రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇలా నవరాత్రి వేడుకల్లో ఎనిమిదోరోజయిన ఇవాళ(సోమవారం) అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. పరాశక్తి అమ్మవారిని దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుండే ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు.