CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu

Published : Dec 26, 2025, 12:00 AM IST

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.